11 మంది అధికారుల‌పై స‌స్పెన్ష‌న్‌

by సూర్య | Sat, Aug 06, 2022, 03:58 PM

2021-22 మ‌ద్యం విధానాన్ని అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మైన అధికారుల‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ క‌మీష‌న‌ర్ అర‌వ్ గోపి కృష్ణ‌, డిప్యూటీ ఎక్సైజ్ క‌మీష‌న‌ర్ ఆనంద్ కుమార్ తివారిలతో పాటు ముగ్గురు అడ్‌హ‌క్ అధికారులు, ఆరుగురు ఎక్సైజ్ శాఖ అధికారులపై స‌స్పెన్ష‌న్ విధించారు. నూత‌న మ‌ద్యం విధానాన్ని అమ‌లు చేయ‌డంలో వీరు విఫ‌ల‌మైనట్లు గ‌వ‌ర్న‌ర్ ఆఫీసు పేర్కొంది.

Latest News

 
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM
తెనాలిలో ఎమ్మెల్యే చెంప దెబ్బ వ్యవహారంలో మరో ట్విస్ట్ Sat, May 18, 2024, 08:51 PM
కర్నూలు జిల్లాలో మొదలైన వజ్రాల వేట .. ఒక్కటి దొరికితే చాలు లక్షల్లో డబ్బు Sat, May 18, 2024, 08:50 PM