ఈ నెల 31లోగా పంట నమోదు పూర్తి చేయాలి

by సూర్య | Sat, Aug 06, 2022, 01:40 PM

సంతనూతలపాడు: మండలంలోని వ్యవసాయ రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా పొందాలంటే, ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పంటలను తప్పక పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి రమణ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పంటలకు గ్రామ విఆర్డీ, వ్యవసాయ సహాయకులు, సర్వేయర్ల ఆధ్వర్యంలో పంట నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 31 లోగా మండలంలోని రైతులందరూ పూర్తి చేసుకోవాలన్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM