మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన యూపీ సీఎం

by సూర్య | Sat, Aug 06, 2022, 01:41 PM

ఈ నెల 11న రక్షాబంధన్ సందర్భంగా యూపీలోని మహిళలకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. ఈ నెల 10 అర్ధరాత్రి నుంచి 12వ తేదీ అర్ధరాత్రి వరకు రెండు రోజులపాటు మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని చెప్పారు. ఆ రెండు రోజుల పాటు మహిళలు ఉచితంగా, సురక్షితంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని యూపీ ఆర్టీసీని ఆదేశించారు. ఈ మేరకు సీఎం యోగి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Latest News

 
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM
లోకం మాధవి ఆస్తుల విలువ తెలిస్తే షాకె Sat, Apr 20, 2024, 02:08 PM