రేషన్ బియ్యం పట్టివేత

by సూర్య | Sat, Aug 06, 2022, 01:16 PM

పెదకాకాని: మండలంలోని నంబూరులో రేషన్ బియ్యం నిల్వలని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మేడ భాగ్యలక్ష్మి, తోకల రమణ ఇళ్ల వెంట బియ్యం కొనుగోలు చేసి సుమారు 7. 5 క్వింటాళ్లను నంబూరులో నిల్వ చేశారు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.

Latest News

 
పిఠాపురంలో జనసేనానికి జన నీరాజనం Fri, May 10, 2024, 10:33 PM
ఏపీలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయంటే.. అక్కడే అత్యధికం.. ఎవరికి ప్లస్? Fri, May 10, 2024, 10:06 PM
రేపు పిఠాపురం వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల సురేఖ Fri, May 10, 2024, 09:55 PM
లారీలో సీక్రెట్‌గా దొరక్కుండా దాచేసి.. ఏం తెలివిరా నాయనా.. ప్లాన్ మొత్తం రివర్స్ Fri, May 10, 2024, 09:09 PM
సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ Fri, May 10, 2024, 09:05 PM