పసికందును పాతిపెట్టిన తల్లిదండ్రులు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:06 PM

గుజరాత్‌ రాష్ట్రం సబర్‌కాంతలోని గంభోయ్ గ్రామంలో గురువారం అమానుష ఘటన జరిగింది. శైలేష్, మంజు దంపతులు తమకు పుట్టిన ఆడ శిశువును బ్రతికుండగానే పాతిపెట్టేశారు. ఓ రైతు ఆ పసికందును కాపాడి, ఆసుపత్రికి తరలించాడు. నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం, చికిత్స చేయించేందుకు డబ్బులు లేక తల్లిదండ్రులు ఇలా చేసినట్లు తేలింది. దంపతులిద్దరినీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

Latest News

 
టిడిపిలో చేరిన 28 కుటుంబాలు Fri, May 03, 2024, 01:52 PM
మామిడి దుకాణంపైకి దూసుకు వెళ్లిన లారీ ఒకరు మృతి Fri, May 03, 2024, 01:50 PM
రూ.5 కోట్లతో చీటీపాట నిర్వాహకుడు పరారీ Fri, May 03, 2024, 01:46 PM
నేడు గిద్దలూరుకు పవన్ కళ్యాణ్ Fri, May 03, 2024, 01:44 PM
ఓటు హక్కు ఉదయాన్నే వినియోగించుకోవాలి - సూదర్సన్ Fri, May 03, 2024, 01:43 PM