కాబూల్‌లో బాంబు పేలి 8 మంది దుర్మరణం

by సూర్య | Sat, Aug 06, 2022, 12:57 PM

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని నివాస ప్రాంతంలో శుక్రవారం బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 మంది గాయపడ్డారు. హజారస్ జాతిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. మరోసారి, శత్రువులు (ఐఎస్) దాడి చేసి అమాయక పౌరులను చంపారని కాబూల్ పోలీసు చీఫ్‌ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ పేర్కొన్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM