జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సద్వినియోగం చేసుకోండి

by సూర్య | Sat, Aug 06, 2022, 10:34 AM

ఈనెల 13 న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం పురస్కరించుకుని అనంతపురం జిల్లా జడ్జి శ్రీనివాస్ , జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS , ఇతర జిల్లా న్యాయ విభాగం అధికారులతో కలసి తన ఛేంబర్ నుండీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ లో అనుసరించాల్సిన  విధి విధానాలు గురించి జిల్లాలోని జడ్జిలు, మేజిస్ట్రేట్లకు దిశా నిర్ధేశం చేశారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM