లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Fri, Aug 05, 2022, 08:42 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 89 పాయింట్లు లాభపడి 58,388 వద్ద ముగిసింది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 17,398 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:


అల్ట్రాటెక్ సిమెంట్ (2.31%), ఐసిఐసిఐ బ్యాంక్ (2.26%), భారతీ ఎయిర్‌టెల్ (1.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.20%), ఇన్ఫోసిస్ (1.06%).


టాప్ లూజర్స్:


మహీంద్రా అండ్ మహీంద్రా (-2.06%), మారుతీ (-1.50%), రిలయన్స్ (-1.46%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.06%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.59%).

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM