రేపు జరుగనున్న నాలుగో టీ20 మ్యాచ్

by సూర్య | Fri, Aug 05, 2022, 08:49 PM

భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్ 2 మ్యాచ్‌లు, వెస్టిండీస్ 1 మ్యాచ్ గెలిచాయి. దీంతో రేపు ఫ్లోరిడా వేదికగా జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. మూడో మ్యాచ్‌లో రిటైరయిన రోహిత్ శర్మ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆడనున్నాడు. నాలుగో టీ20 రాత్రి 8 గంటల నుంచి జరగనుంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM