భారత్‌లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది: రాహుల్

by సూర్య | Fri, Aug 05, 2022, 03:04 PM

భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వ తరహా పాలన దేశంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా నిరసిస్తే ఈడీ, ఐటీ దాడులు చేయిస్తారని, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తారన్నారు. దాదాపు శతాబ్ధం క్రిందట ప్రారంభమైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కళ్ల ముందే నాశనం చేస్తున్నారన్నారు.

Latest News

 
తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 24 గంటల సమయం Sat, May 18, 2024, 12:46 PM
కైకరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి Sat, May 18, 2024, 12:37 PM
గొడవలు పడితే గ్రామ బహిష్కరణ Sat, May 18, 2024, 12:28 PM
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం Sat, May 18, 2024, 11:33 AM
గోరంట్లలో పోటెత్తిన హంద్రీనది Sat, May 18, 2024, 11:33 AM