by సూర్య | Thu, Jun 23, 2022, 07:39 PM
గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తిరుపతి జిల్లాకు విచ్చేసిన గౌరవ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి విమానాశ్రయంలో తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
Latest News