డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జీ క‌ళాకృతుల‌ను అభినందించిన ముఖ్య‌మంత్రి

by సూర్య | Thu, Jun 23, 2022, 07:43 PM

డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ద్వారా టిటిడి, డాక్ట‌ర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం సంయుక్తంగా వివిధ క‌ళాకృతుల‌తో త‌యారు చేస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, అమ్మ‌వార్ల ఫోటో ప్రేమ్‌లు అద్భుతంగా ఉన్నాయ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు.


తిరుపతి రూరల్ మండల పరిధిలోని పాత కాల్వ పంచాయితీ ( పేరూరు బండపై ) నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మ‌హా సంప్రోక్ష‌ణ‌ కార్య‌క్ర‌మానికి గురువారం హాజ‌రైన ముఖ్య‌మంత్రికి టీటీడీ ఈవో ఎవి. ధ‌ర్మారెడ్డి శ్రీ వ‌కుళ‌మాత ఆకృతితో త‌యారు చేసిన డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ఫోటో ప్రేమ్‌ను అందించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి అభినందించారు.

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM