జగన్ చేతుల మీదుగా సన్నీ ఆప్కో టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రారంభోత్సవం

by సూర్య | Thu, Jun 23, 2022, 03:49 PM

తిరుపతి జిల్లా, అమ్మవారి దర్శనం మరియు ఆలయ ప్రారంభానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం జగన్ ముగిశాక పలు కంపెనీల ప్రారంభోత్సవాలకు హాజరు కావడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఏర్పేడు సమీపంలో సన్నీ ఆప్కో టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను  ప్రారంభించారు. సన్నీ ఆప్కోటెక్‌ మొబైల్‌ ఫోన్‌ కెమెరా లెన్స్‌ తయారు చేస్తోంది. రూ.254 కోట్ల పెట్టుబడి, 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆప్కో ద్వారా వివిధ రకాల మొబైల్‌ కంపెనీలకు కెమెరాల సరఫరా చేస్తున్నారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM