by సూర్య | Thu, Jun 23, 2022, 10:41 AM
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 13,313 మందికి కరోనా సోకింది. అయితే 10,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 38 మంది కరోనాతో మరణించారు. కరోనా బులెటిన్ ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Latest News