ఆ విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్‌ విడుదల

by సూర్య | Thu, Jun 23, 2022, 10:51 AM

ఏపీలో పీజీసెట్- 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్‌ ను జారీ చేశారు. మొత్తం 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లై చేసుకునేందుకు జులై 20 లాస్ట్ డేట్. ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తు ఫీజు ఓసీలకు రూ.850, బీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.650.

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM