పెళ్లై నెల కాకుండానే భర్తకు షాకిచ్చిన మహిళ
by సూర్య |
Wed, Jun 22, 2022, 10:17 AM
బీహార్లోని పాట్నా సమీపంలో నౌబత్పుర గ్రామంలో సత్యానంద్కు రాణికుమారి అనే యువతితో నెల క్రితం పెళ్లైంది. అంతకుముందే రాణి మరో యువకుడితో ప్రేమలో ఉంది. అత్తింటికి వచ్చిన తర్వాత కూడా రాణి తరచూ ప్రియుడితో ఫోన్లో మాట్లాడేది. ఓ రోజు భర్త ఫోన్ చెక్ చేయగా ప్రియుడి విషయం ఒప్పుకుంది. ఇక ఇటీవల ఇంట్లో బంగారం, డబ్బు తీసుకుని హఠాత్తుగా మాయమైంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News