పెళ్లై నెల కాకుండానే భర్తకు షాకిచ్చిన మహిళ

by సూర్య | Wed, Jun 22, 2022, 10:17 AM

బీహార్‌లోని పాట్నా సమీపంలో నౌబత్‌పుర గ్రామంలో సత్యానంద్‌కు రాణికుమారి అనే యువతితో నెల క్రితం పెళ్లైంది. అంతకుముందే రాణి మరో యువకుడితో ప్రేమలో ఉంది. అత్తింటికి వచ్చిన తర్వాత కూడా రాణి తరచూ ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడేది. ఓ రోజు భర్త ఫోన్ చెక్ చేయగా ప్రియుడి విషయం ఒప్పుకుంది. ఇక ఇటీవల ఇంట్లో బంగారం, డబ్బు తీసుకుని హఠాత్తుగా మాయమైంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM