27న అమ్మఒడి నగదు జమ

by సూర్య | Wed, Jun 22, 2022, 08:22 AM

విద్యార్థుల తల్లులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27వ తేదిన అమ్మఒడి పథకం డబ్బులను తల్లుల ఖాతాలో జమచేయనున్నట్లు వెల్లడించింది. అమ్మఒడి పథకంలో భాగంగా మూడో విడత నగదు జమను 27వ తేదీన సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ సారి తల్లుల ఖాతాలో రూ.13వేలను మాత్రమే వేయనున్నారు.

Latest News

 
అభివృద్ధి జరిగిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే: శైలజనాథ్ Sat, May 04, 2024, 10:15 AM
ధర్మవరంలో ఎన్డీఏ కూటమికి భారీ షాక్ Sat, May 04, 2024, 10:12 AM
మద్యం మత్తులో తమ్ముడిని చంపిన అన్న Sat, May 04, 2024, 10:11 AM
భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు Sat, May 04, 2024, 10:09 AM
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM