సెలవులు పొడిగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం

by సూర్య | Wed, Jun 22, 2022, 07:40 AM

ఏపీలోని విద్యార్థులకు అలర్ట్. వేసవి సెలవులను పొడిగిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 4వ తేదిన విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే ఆ తేదిని జులై5కు మార్పు చేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జులై4వ తేదిన అల్లూరి 125వ జయంతి సందర్భంగా మోదీ భీమవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే సెలవులను పొడిగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM