ఆమెగా మారిన ఎలాన్ మాస్క్ కుమారుడు

by సూర్య | Wed, Jun 22, 2022, 01:14 AM

ఎపూడు వినని, చూడలేని వాటిని మనం వింటున్నాం, చూస్తున్నాం. వాటిలో లింగమార్పడి కూడా ఒకటి. ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కుమారుడు ఇప్పటికే లింగ మార్పిడి చేయించుకుని 'ఆమె'గా మారారు. ఇప్పుడు పేరును మార్చుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాన్ మస్క్ 2008లో మాజీ భార్య జస్టిన్ విల్సన్ తో విడాకులు తీసుకున్నారు. వీరికి జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో అలెగ్జాండర్ ఇటీవలే అమ్మాయిగా మారారు. ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు. అమ్మాయిగా మారిన తర్వాత తన పేరును వివియన్ జెన్నా విల్సన్ గా మార్చుకున్నారు. ఇప్పుడు తన కొత్త పేరుతో పాటు, లింగమార్పిడిని గుర్తిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని కోరుతూ లాస్ ఏంజెలెస్ కౌంటీ సుపీరియర్ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు తన ట్రాన్స్ జెండర్ కుమార్తె గురించి ఇంత వరకు ఎలాన్ మస్క్ స్పందించలేదు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM