కౌలు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండవ్ .. తెలుసుకో

by సూర్య | Sun, May 22, 2022, 12:59 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కొరకు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం జగన్ ఇదంతా భూటకపు యాత్ర, నిజమైతే ఒక్కరి దగ్గర ఐన పాస్ పుస్తకం చూపించమని  అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. దేనికి ప్రతిస్పందనగా ... జనసేన రైతు భరోసా యాత్ర  విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో అది చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి విమర్శలు చెయ్యడం హాస్యాస్పదంగా ఉందని, కౌలు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండవనే సంగతి కూడా తెలియదా అని పామర్రు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ నరేష్ సిఎం జగన్ని  ప్రశ్నించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM