దేశంలో కొత్తగా 2,226 కరోనా కేసులు

by సూర్య | Sun, May 22, 2022, 10:05 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అమెరికాలో మరో 42వేల కొత్త కేసులు రాగా..వైరస్ తో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్​లో కొత్తగా 38వేల మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా, ఇటలీ, ఫ్రాన్స్​లో కూడా కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. అక్కడ సగటున రోజుకు 35వేలకుపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. 


భారత్ లో కొత్తగా 2,226 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలో 65 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 14,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Latest News

 
శ్రీశైల క్షేత్రం పరిధిలో అమల్లోకి పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం Thu, May 02, 2024, 03:04 PM
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM