రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

by సూర్య | Sun, May 22, 2022, 10:01 AM

మచిలీపట్నం విజయవాడ ప్రధాన రహదారిపై పామర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. శనివారం పామర్రు బైపాస్ లో బైకుపై వెళుతున్న వారిపై నుండి లైలాండ్ దోస్త్ వాహనం వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైకుపై వెనుక కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మహిళ మృతి చెందింది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM