by సూర్య | Sun, May 22, 2022, 10:01 AM
మచిలీపట్నం విజయవాడ ప్రధాన రహదారిపై పామర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. శనివారం పామర్రు బైపాస్ లో బైకుపై వెళుతున్న వారిపై నుండి లైలాండ్ దోస్త్ వాహనం వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైకుపై వెనుక కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మహిళ మృతి చెందింది.
Latest News