బీచుపల్లిలో భక్త జనసంద్రం

by సూర్య | Sun, May 22, 2022, 09:47 AM

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం లోని బీచుపల్లి పుణ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. జాతర ఉత్సవాలలో భాగంగా మొదటి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దాసంగాలతో మట్టికుండలో ప్రత్యేక నైవేద్యం వండి స్వామివారికి సమర్పించారు.

Latest News

 
డ్రామా అనుకుంటే మీరూ చేయండి.. రాళ్లదాడి ఘటనపై జగన్ సతీమణి భారతి రియాక్షన్ Sun, May 05, 2024, 08:18 PM
సజ్జలకు షాక్.. టీడీపీ ఫిర్యాదుపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణకు ఆదేశం Sun, May 05, 2024, 08:15 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అద్భుత అవకాశం.. సొంతంగా సేవ చేసే ఛాన్స్ Sun, May 05, 2024, 07:43 PM
ఏపీలో ప్రచారానికి వెళ్లొచ్చి చెబుతున్నా.. ఎంత మెజార్టీ వస్తుందంటే: గెటప్ శ్రీను Sun, May 05, 2024, 07:40 PM
విజేతను తేల్చే జిల్లా ఇది.. ఇక్కడ గెలిస్తే వార్ వన్ సైడే. Sun, May 05, 2024, 07:36 PM