బీచుపల్లిలో భక్త జనసంద్రం
by సూర్య |
Sun, May 22, 2022, 09:47 AM
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం లోని బీచుపల్లి పుణ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. జాతర ఉత్సవాలలో భాగంగా మొదటి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దాసంగాలతో మట్టికుండలో ప్రత్యేక నైవేద్యం వండి స్వామివారికి సమర్పించారు.
Latest News