రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని యువకుడు మృతి

by సూర్య | Sun, May 22, 2022, 09:44 AM

లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన బిక్కవోలు మండలం ఆర్ ఎస్ పేటలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అనపర్తి మండలం పొలమూరు గ్రామానికి చెందిన గద్దె వీరవెంకట చౌదరి (24) యువకుడు సామర్లకోట వైపు నుంచి అనపర్తి వస్తున్నాడు. అయితే బిక్కవోలు ఆర్ ఎస్ పేటలోని ఒక లారీ యూనియన్ కార్యాలయం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ చౌదరి బైక్ ను ఢీ కొంది. ఈ ఘటనలో చౌదరి అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని అనపర్తి సిఐ రమణ, ఎస్సై బుజ్జిబాబులు పరిశీలించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM