by సూర్య | Sat, May 21, 2022, 03:02 PM
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా చివరి రోజు శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చక్రస్నానం చేశారు. చక్ర నిమజ్జన సమయంలో పెద్ద ఎత్తున భక్త జనులు పుష్కరిణి స్నానం చేశారు.
Latest News