by సూర్య | Sat, May 21, 2022, 03:01 PM
నైవేద్య విరామ సమయంలో తిరుమల స్వామివారిని ఏపీ డీఐజీ రవిప్రకాష్ దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల వారు మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Latest News