శ్రీవారి సేవలో ఏపీ డీఐజీ రవిప్రకాష్

by సూర్య | Sat, May 21, 2022, 03:01 PM

నైవేద్య విరామ సమయంలో తిరుమల స్వామివారిని ఏపీ డీఐజీ రవిప్రకాష్ దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల వారు మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Latest News

 
తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అశ్మితరెడ్డి నామినేషన దాఖలు Sat, Apr 20, 2024, 01:48 PM
పెళ్లి పనుల్లో భాగంగా తల్లిని కోల్పోయిన పెళ్లికుమారుడు Sat, Apr 20, 2024, 01:46 PM
రేపు యూపీఎస్సీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు Sat, Apr 20, 2024, 01:45 PM
రాక్షస పాలన అంతం చేద్దాం Sat, Apr 20, 2024, 01:44 PM
అహోబిలంలో ఏకాదశి పూజలు Sat, Apr 20, 2024, 01:43 PM