మే 24న జరుగు శోభాయాత్రను దిగ్విజయం చేయండి

by సూర్య | Sat, May 21, 2022, 02:00 PM

పలాస_కాశీబుగ్గ లో శ్రీ సీతా రామాలయం కాంప్లెక్స్ (పలాస రైల్వే స్టేషన్ రోడ్) నుండి శోభాయాత్రను నిర్వహిస్తున్నారు. మే 24 మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు రామయ్య కాంప్లెక్స్ నుండి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ మెయిన్ రోడ్డు మీదుగా ఈ యాత్ర జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఇదేం పైత్యం.. ఏ పార్టీకి ఓటేశారో చెబుతూ వీడియోలు, ఫోటో తీసుకున్నారు Tue, May 14, 2024, 09:23 PM
ఏపీలో ఓటు వేసేందుకు 900 కిమీ కష్టపడి రైల్లో వచ్చారు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లినా, అయ్యో పాపం Tue, May 14, 2024, 09:16 PM
ఈవీఎంలలో పోలైన ఓట్లు ఎన్నిరోజులు ఉంటాయో తెలుసా Tue, May 14, 2024, 09:12 PM
కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని భార్యతో కలిసి సందర్శించిన పవన్ కళ్యాణ్ Tue, May 14, 2024, 09:07 PM
ఏపీలో ఆగని దాడులు.. తాడిపత్రి, చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. సీన్‌లోకి చంద్రబాబు Tue, May 14, 2024, 09:02 PM