రేపు మైనారిటీ గురుకుల ప్రవేశ పరీక్ష

by సూర్య | Sat, May 14, 2022, 02:32 PM

తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి ప్రవేశానికి గానూ ఈ నెల 15న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ ఖాజా జమీల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 4143 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకుగాను 12 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఆదివారం ఉదయం 10 గంటల లోపు చేరుకోవాలని అన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM