దోపిడి దొంగలు హల్ చల్

by సూర్య | Sat, May 14, 2022, 02:30 PM

రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ ఎర్రచేన్లు సమీపంలో పొలం వద్ద నివసిస్థున్న తులసీరాం ఇంట్లో దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. ఇంట్లో ఉన్న ముగ్గురిని తాళ్ళతో బందించి రెండు బీరువాలలో అందినకాడికి దోచుకెళ్ళారు. రెండు ద్విచక్రవానాలలో నలుగురు యువకులు వచ్చారని, నలుపురంగు దుస్తులు, తలకు మంకీ క్యాపులు ధరించి, చేతులకు తెల్లటి గ్లౌసులు ఉన్నాయని తులసీరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు, బంగారు నగలు దోచుకెల్లడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM