by సూర్య | Sat, May 14, 2022, 01:24 PM
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు. తిరుమల పర్యటనలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Latest News