వ్యక్తి దారుణ హత్య..!

by సూర్య | Sat, May 14, 2022, 12:52 PM

ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలంలో శుక్రవారం రాత్రి దారుణ హత్య జరిగింది. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వర్రే నాగేంద్ర అనే వ్యక్తి ని దుండగులు అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు. దీనితో ముదినేపల్లి మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కలిదిండి ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేసి, దుండగులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. దళిత కుటుంబానికి చెందిన నాగేంద్ర ని హత్య చెయ్యడం అమానుషం అని దళిత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM