కోడలికి రెండో పెళ్లి..అత్తమామలు చేసిన పనికి సలాం

by సూర్య | Sat, May 14, 2022, 11:59 AM

కోడలికి రెండో పెళ్లిని అత్తమామలు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ధార్‌ లో చోటుచేసుకుంది. ప్రకాష్‌తివారి, రాణిగి తివారి దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. అయతే అతను కరోనాతో చనిపోయాడు. అప్పటికే తమ కొడుక్కి పెళ్లి అవ్వడంతో కోడలిని తన పుట్టింటికి పంపించకుండా తమ వద్దే ఉంచుకున్నారు.


రెండు సంవత్సరాలు కొడుకు, కోడలు తమ కళ్ల ముందే తిరగడం చూసి ఎంతో సంతోషించేవారు. కానీ విధిరాతను తలచుకుని కుమిలిపోయారు. తమ బిడ్డ చనిపోతే కోడలు జీవితం నాశనం అవ్వకుండా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. తమ కోడలిని కూతురుగా దత్తత తీసుకొని కన్యాదానం చేశారు. ప్రకాష్‌తివారి, రాగిణి తివారి దంపతులు చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM