అక్కడ కరోనా టెన్షన్.. 21 మంది మృతి!

by సూర్య | Sat, May 14, 2022, 11:52 AM

ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం చేసిన రోజుల్లో కూడా ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది. మరి అలాంటి దేశంలో ఇప్పుడు కరోనా మరణం కేసు నమోదైంది. తాజాగా ఓ కరోనా కేసు ఆ దేశంలో నమోదవడంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ లాక్ డౌన్ విధించాడు.


అయినప్పటికీ ఉత్తర కొరియాలో జ్వరం బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. జ్వరం కారణంగా గురువారం ఆరుగురు చనిపోయారు. అందులో ఒకరికి కరోనా అని నిర్దారించారు. చనిపోయిన ఆ వ్యక్తికి కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు వైద్యలు తేల్చారు. తాజాగా మరో 21 మంది జర్వంతోనే చనిపోయారు. దీంతో వీరు కరోనాతో చనిపోయారా? లేక జ్వరం కారణంగానే చనిపోయారా అనే విషయాన్ని ఆ దేశం మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు ఉత్తర కొరియా మీడియా తెలిపింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM