by సూర్య | Sat, May 14, 2022, 10:13 AM
తిరుమల: 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. సర్వదర్శనానికి 7 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,001 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 32,303 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు. ఇవాళ శ్రీవారి దర్శనార్దం తిరుమలకు విచ్చేయనున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Latest News