ఢిల్లీలో అగ్నిప్ర‌మాదం.. 27 మంది ఆహుతి

by సూర్య | Sat, May 14, 2022, 10:16 AM

పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 26 కి చేరింది. ఈ దుర్ఘటనలో 60-70 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 24 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


 





Latest News

 
కానూరులో ఏసు క్రీస్తు శ్రమల సజీవ స్లీవమార్గం Fri, Mar 29, 2024, 08:31 PM
ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు : సీఐ Fri, Mar 29, 2024, 08:30 PM
సాంకేతిక కారణాల వలన ఈవిఎంల తరలింపు వాయిదా: కమిషనర్ Fri, Mar 29, 2024, 08:29 PM
గుంటూరులో రూ. 7, 62, 850 నగదు సీజ్ Fri, Mar 29, 2024, 08:28 PM
గుడ్ ఫ్రైడే ప్రార్ధనా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రజిని Fri, Mar 29, 2024, 08:27 PM