ఆర్‌యూలోని డిగ్రీ పరీక్షల్లో 10 మంది డిబార్

by సూర్య | Sat, May 14, 2022, 09:29 AM

కర్నూలు జిల్లా లోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 10 మంది డిబార్ అయ్యారు. శుక్రవారం జరిగిన థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు 16, 075 మందికి గానూ 14, 518 మంది హాజరయ్యారు. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు 17, 097 మందికిగానూ 15, 081 మంది హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. అలాగే పీజీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు 100 శాతం హాజరు నమోదైందని తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM