ఇండోనేషియా రాజధానిని జకార్తా నుండి నుసంతారాకు మార్పు

by సూర్య | Tue, Jan 18, 2022, 10:37 PM

ఇండోనేషియా పార్లమెంట్ మంగళవారం అధికారికంగా జాతీయ రాజధానిని జకార్తా నుండి బోర్నియోలోని కాలిమంటన్‌కు మార్చడానికి ఆమోదం తెలిపింది."రాజధాని నగరాన్ని కాలిమంటన్‌కు మార్చడం అనేక పరిగణనలు, ప్రాంతీయ ప్రయోజనాలు మరియు సంక్షేమం మీద ఆధారపడి ఉంది అని  దేశ మంత్రి సుహార్సో మోనోఆర్ఫా అన్నారు.

Latest News

 
ఘనంగా శంకరాచార్యుల జయంతి వేడుకలు Thu, May 16, 2024, 03:07 PM
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 144సెక్షన్ అమలు Thu, May 16, 2024, 03:02 PM
కనగానపల్లిలో కరెంట్ వైర్లు చోరీ Thu, May 16, 2024, 03:00 PM
లింగసముద్రం మండలంలో వర్షపు జల్లులు Thu, May 16, 2024, 02:00 PM
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్ Thu, May 16, 2024, 01:58 PM