తమిళనాడు రాష్ట్ర గవర్నర్ తో చినజీయర్ స్వామి భేటీ

by సూర్య | Tue, Jan 18, 2022, 07:22 PM

ఓ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని చినజీయర్ స్వామి కలిశారు. భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తూ గవర్నర్ కు ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. శంషాబాద్ ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది (1000వ జయంతి) ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి 14న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. 9వ తేదీన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ హాజరుకానున్నారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM