కరోనా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణకు నిమ్స్‌లో చికిత్స

by సూర్య | Mon, Jan 17, 2022, 07:30 PM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు వెల్లడించారు. చిన్నపాటి లక్షణాలతో ఆయ‌న ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారందరికీ వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామకృష్ణ సూచించారు.

Latest News

 
చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఇప్పుడైనా ఆలోచించాడా..? Fri, Apr 26, 2024, 06:11 PM
రైల్వే జోన్‌ సంగతి ఏమైంది? Fri, Apr 26, 2024, 06:10 PM
రీటైనింగ్ వాల్ నిర్మాణంపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 06:09 PM
అది నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంట Fri, Apr 26, 2024, 06:08 PM
మళ్ళీ ప్రజల్లోకి సీఎం జగన్ Fri, Apr 26, 2024, 06:07 PM