by సూర్య | Mon, Jan 17, 2022, 07:30 PM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కరోనా పాజిటివ్గా వైద్యులు వెల్లడించారు. చిన్నపాటి లక్షణాలతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారందరికీ వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామకృష్ణ సూచించారు.
Latest News