by సూర్య | Mon, Jan 17, 2022, 04:40 PM
నేటి దేశీయ స్టాక్ మార్కెట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 61,309 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 18,308 వద్ద కొనసాగుతోంది. ఆటోమొబైల్ స్టాక్స్ మార్కెట్లను నడిపించాయి.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.19%), మారుతీ సుజుకి (2.08%), టాటా స్టీల్ (1.35%) మరియు TCS (1.26%).
టాప్ లూజర్స్:
హెచ్సిఎల్ టెక్నాలజీస్ (-5.89%), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (-1.53%), యాక్సిస్ బ్యాంక్ (-1.25%), టెక్ మహీంద్రా (-1.01%), సన్ ఫార్మా (-0.82%).