50 మంది వైద్య విద్యార్థులకు కరోనా

by సూర్య | Mon, Jan 17, 2022, 03:46 PM

కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. 150 మంది పరీక్షలు చేయించుకోగా మరికొంతమంది నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా ఎన్టీఆర్ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు ఈ 150 మంది రాయాల్సి ఉంది.

Latest News

 
మోసాల బాబుకు ఓటేయ‌కండి Mon, Apr 29, 2024, 10:22 AM
సుప‌రిపాల‌న‌కు ప్రాధాన్య‌త కల్పించాం Mon, Apr 29, 2024, 10:21 AM
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం Mon, Apr 29, 2024, 10:20 AM
రుణమాఫీ అంటూ రైతులను మోసం చేశారు Mon, Apr 29, 2024, 10:19 AM
చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల Mon, Apr 29, 2024, 10:18 AM