కరోనా టెన్షన్.. దేశంలో అమాంతం పెరిగిన పాజిటివిటీ రేటు!

by సూర్య | Mon, Jan 17, 2022, 12:13 PM

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,58,089 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి మరో 385 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులు నిన్నటితో పోల్చితే 5 శాతం తక్కువగా నమోదయ్యాయినట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం 16,54,361 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఈ వేరియంట్ కేసుల సంఖ్య 8,209 కి చేరాయి.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM