by సూర్య | Fri, Jan 14, 2022, 08:26 PM
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 4,528 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 1,027 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 62 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి.అదే సమయంలో 418 మంది కరోనా నుంచి కోలుకున్నారు,కరోనా బారిన పడి ఒకరు మరణించారు.ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో 18,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Latest News