ఏపీ కరోనా అప్డేట్

by సూర్య | Fri, Jan 14, 2022, 08:26 PM

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన  24 గంటల్లో 4,528 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 1,027 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 62 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి.అదే సమయంలో 418 మంది కరోనా నుంచి కోలుకున్నారు,కరోనా బారిన పడి ఒకరు మరణించారు.ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో 18,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


 


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM