పశ్చిమ బెంగాల్ లో ఘోరా రైలు ప్రమాదం... ముగ్గురు మృతి

by సూర్య | Thu, Jan 13, 2022, 08:30 PM

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా లో ఘోరా రైలు ప్రమాదం జరిగింది. గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలు  న్యూ దమోహని వద్ద పట్టాలు తప్పడంతో ఆరు బోగీలు పక్కకు పడిపోయాయి. మరో ఆరు బోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. పడిపోయిన బోగీలో ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM