తెలుగుదేశం కార్యకర్త పాడె మోసిన చంద్రబాబు

by సూర్య | Thu, Jan 13, 2022, 08:23 PM

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యతో టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైసీపీ రౌడీలు తమ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చంద్రబాబు వెళ్లారు. చంద్రయ్య మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. అంతేకాదు చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాడె మోసపోయారు. కాగా, చంద్రబాబు రాక నేపథ్యంలో గుండ్లపాడులో టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM