SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Wed, Jan 12, 2022, 10:18 PM
ముంబైలో గత 24 గంటల్లో 16,420 కొత్త కరోనావైరస్ నమోదుయ్యాయి.కరోనా కారణంగా ఏడుగురు మృతి చెందారు. దీంతో నగరంలో మొత్తం కరోనా సంఖ్య 9,56,287కి, మరణాల సంఖ్య 16,420కి పెరిగిందని తెలిపింది.