టిడిపి నాయకులు నిరసన

by సూర్య | Wed, Jan 12, 2022, 10:02 AM

పెరిగిన పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కురుపాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధరలు తగ్గాలంటే జగన్ దిగాలంటూ నినాదాలు చేపట్టారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM