కన్నతండ్రి పై కత్తితో కిరాతకంగా నరికిన కొడుకు

by సూర్య | Wed, Jan 12, 2022, 10:04 AM

కృష్ణాజిల్లా :  రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన చాట్ల లచ్చిఏసు (వయసు .55) పై అతని కొడుకు చాట్ల సురేష్ వయస్సు 28. అనే వ్యక్తి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని  కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి పరారయ్యాడు. స్థానికుల సహకారంతో గాయపడిన లచ్చిఏసు ను 108 అంబులెన్స్ ఆస్పత్రికి తరలించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM