విశాఖలో ఘోర రైలు ప్రమాదం.. యువకుడు మృతి

by సూర్య | Tue, Jan 11, 2022, 04:15 PM

విశాఖలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చిమిడిపల్లి సమీపంలో రైలు ఢీకొని దరియా సంతోష్ అనే యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వేలో గత కొంతకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో సంతోష్ పనిచేస్తున్నాడు. టైడాకు చిమిడిపల్లికి మధ్యలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోష్ అనంతగిరి మండలం పెడబిడ్డ పంచాయితీ చిమిటి గ్రామానికి చెందిన వారని సమాచారం. కాగా టైడాకు 8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM