by సూర్య | Tue, Jan 11, 2022, 04:11 PM
విశాఖపట్నం: ఆనందపురం మండలం బోయిపాలెం లో నకిలీ విలేకరులు పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి మీడియా, పోలీసు అంటూ వాహనాలు అపుతూ దోపిడీ చేస్తున్నారు. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News